కాంగ్రెస్ పార్టీ పాముల సంగయ్య కి ఘనంగా నివాళి మధిర రూరల్

Published: Thursday September 15, 2022

సెప్టెంబర్ 14 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ చిలుకూరు గ్రామంలో సంగయ్య కుదిన కర్మకు హాజరై నివాళులర్పిస్తున్న   మండల కాంగ్రెస్ పార్టీకాంగ్రెస్స్ పార్టీ సీనియర్ నాయకులు స్వాతo త్ర్య సమరయోధులు  మాజీ యం పి పి చిలుకూరు గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ *పాముల సంగయ్య* దశదిన కర్మ కు హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరం శెట్టి కిషోర్  ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ సంగయ్య   సర్పంచ్ గా ఎంపీపీ గా చిలుకూరు గ్రామ అభవృద్ది కొరకు మధిర మండల అభివుద్ది కొరకు అహర్నిశలు కష్టపడి పనిచేసి న వ్యక్తి అని  ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మధిర మండల బ్లాక్ కాంగ్రెస్స్ అధ్యక్షులు చావా వేణు మండల ఎస్ సి సెల్ అధ్యక్షులు ధారా బాలరాజు  మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవికుమార్ మండల బీసీ సెల్ అధ్యక్షులు చిలువేరు బుచ్చిరామయ్య  పట్టన బీసీ సెల్ అధ్యక్షులు బిట్రా ఉద్దoడయ్య మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు సైదళ్ళి పురం సర్పంచ్ పులిబండ్ల చిట్టిబాబు అదిములం శ్రీను చిలుకూరు గ్రామ శాఖ అధ్యక్షులు రవిరాల సత్యనారాయణ సర్పంచ్ నిడమానూరి సంధ్యవంశీ ఖమ్మంపాడు సొసైటీ డైరెక్టర్ ఫతేపూర్ సంగయ్య కుక్కమల్ల సునీల్ జీవరత్నం బండారు మురళి కే గోపాలరావు వుట్ల రాంబాబు జిల్లా నాయకులు ముడుముంతల గంగరాజు యాదవ్  తదితరులు పాల్గొనీ ఘన నివాళులర్పించారు