రాజ్యాధికారం రావాలంటే బీసీలు ఒకటవ్వాలి

Published: Saturday August 20, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 19ప్రజాపాలన ప్రతినిధిఇబ్రహీంపట్నం చెరువు కట్ట పైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తదనంతరం ఈసీ శేఖర్ గౌడ్ మామ పల్లె గోపాల్ గౌడ్ మాట్లాడుతూ రాజ్యాధికారం సాధించినప్పుడే సామాజిక న్యాయం రావాలంటే బీసీలంతా ఒక్కటిగా సమాజం కోసం పనిచేయాలని ఆయన గౌడ్ అన్నలకు సూచించారు తెలంగాణ సాయుధ పోరాటంలో సర్దార్ సర్వాయి పాపన్న సుదీర్ఘ పోరాటంలో బీసీలకు సమాజంలో సము చిత స్థానం దక్కేంతవరకు కృషి చేశాడని గౌడ్ అన్న లు సమిష్టిగా ఉండి హక్కులు సాధించే విధంగా ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో తాళం మహేష్ గౌడ్  ఆదిభట్ల కో ఆప్షన్ నెంబర్ పల్లె గోపాల్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, శేఖర్ గౌడ్, చంద్ర గౌడ్, యాదయ్య గౌడ్, మల్లేష్ గౌడ్ కాటంరాజు గౌడ్, బాలశివుడు గౌడ్, యాదగిరి గౌడ్, మల్లేష్ గౌడ్, గౌడ సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు పాల్గొన్నారు.