పోస్టుమెన్ అతేన్టికేషన్ తోనే ఫించన్ల పంపిణి : సర్పంచ్ కె రాజిరెడ్డి

Published: Thursday May 13, 2021
పరిగి, 12 మే ప్రజాపాలన ప్రతినిధి : ఆసరా పించన్ దారులకు కరోనా వైరస్ సోకకుండా పోస్టుమెన్ అతేంటీకేషన్ ద్వారా లబ్ధిదారులకు దోమ గ్రామ పంచాయతీలో ఫించన్ పంపిణి చేయటం జరిగింది అన్ని సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి తెలిపారు. ప్రతి లబ్ధిదారులు వారి వేలిముద్రతో ఫించన్ పొందే వారని ప్రస్తుతం వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నందున ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పోస్ట్ మెన్ తెలుపడంతో సర్పంచ్ రాజిరెడ్డి ఫించన్ల పంపిణి పర్యవేక్షించి ప్రతి లబ్ధిదారుని కు అందే విదంగా చూడాలని సర్పంచ్ పోస్ట్ మెన్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోస్ట్ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నరు.