పల్లే ప్రగతిలో బాగంగా పలు గ్రామాలలో పర్యటించిన జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Thursday July 08, 2021
బోనకల్లు ప్రజాపాలన ప్రతినిధి ఏడో తేదీ మొదటిగా జానకీపురం లో సర్పంచ్ చిలక వేంకటేశ్వర్లు గారి ఆద్వర్యంలో పల్లెప్రగతిలో బాగంగా మొక్కలు నాటారుఆనంతరం గ్రామప్రజలకు మొక్కలు పంపిణి చేసారుఆనంతరం రాపల్లి గ్రామంలో  నరేష్ గారి తాత గారు మరణించడంతో వారి భౌతికకాయానికి నివాళులు అర్పించారు అనంతరం చిన్న బీరవల్లి గ్రామం సర్పంచ్ శాంతయ్య గారి తండ్రిగారు తల్లిగారు ఇటీవల మరణించటంతో వారి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారుఅనంతరం గ్రామంలో ఇటీవల మరణించిన ముళ్లపాటి చిట్టిబాబు గారు, చల్లా కృష్ణ మూర్తి గారి భార్య గారు రాణి గారు, తెలకపల్లి బ్రహ్మంగారు ఇటీవల మరణించడంతో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు, మాజీ జెడ్పిటిసి కొండ, రైతు బంధు సమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్, జానకిపురం సర్పంచ్ చిలక వెంకటేశ్వర్లు, కొమ్మినేని ఉపేంద్ర, వెనిగండ్ల మురళి, ఇటుకల శ్రీనివాసరావు, చంద్ర వెంకట్ రావు, కిరణ్, ఏనామద్ది శ్రీను, సూర్యదేవర సుధాకర్, రామకృష్ణ, కాకాని శ్రీను, గుమ్మా నాగేశ్వరావు, సునీల్, ఉద్దండు తదితర బోనకల్ మండల టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అధికారులు హాజరైనారు.