Photo from Murali*భారత్ జోడో యాత్ర విజయవంతం

Published: Tuesday January 31, 2023

*ప్రజాపాలన షాబాద్ :ఏఐసిసి మాజీ అధ్యక్షులు, శ్రీ రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "భారత్ జోడో యాత్ర" కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3532 కిలోమీటర్లు విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు షాబాద్ మండల కేంద్రంలో �