పాఠశాలల అభివృద్ధి కి పూర్వ విద్యార్థులు ముందుకు రావాలి

Published: Monday February 14, 2022
మధిర ఫిబ్రవరి 13 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు టి వి ఎం స్కూల్ ఆవరణలో ఆదివారం నాడు పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో 44వ వార్షికోత్సవ భాగంలో ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ కమల్ రాజ్ చేతుల మీదుగా పాఠశాల అభివృద్ధికి రూ.లక్ష రూపాయల సహాయాన్ని పూర్వ విద్యార్థి సంఘానికి అందించిన దుగ్గినేని సత్యనారాయణ ఆయన పేరు మీద పాఠశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు, స్థానిక ప్రముఖులు ముందుకు రావాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు కోరారు. ఆదివారం నాడు మధిర పట్టణంలోని తేళ్ల వసంతయ్య మెమోరియల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి సంఘం 44వ వార్షిక సమ్మేళనంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయనకు ముందుగా సంఘం వారు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు అనంతరం పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన పుస్తకాన్ని లింగాల కమల్ రాజు గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంలో పాఠశాల పూర్వ విద్యార్థి, రిటైర్డ్ MEO దుగ్గినేని సత్యనారాయణ పేరు మీద రేటెడ్, MEO దుగ్గినేని శ్రీనివాసరావు శ్రీశ్రీగా పాఠశాల అభివృద్ధి కోసం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు చేతుల మీదుగా పూర్వ విద్యార్థి సంఘానికి రూ.లక్ష రూపాయలు సహాయాన్ని అందించారు అనంతరం పూర్వ విద్యార్థులు ఆధ్వర్యంలో చిరు సన్మానం రమణరావు సన్మానం చేసి ఇ వారి అడుగుజాడల్లో పూర్వ విద్యార్థులు నడుస్తా మని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థి సంఘం బాధ్యులు పూతుంబాక కృష్ణప్రసాద్, మాధవరావు, బాబురావు, శ్రీధర్, మక్కెన నాగేశ్వరరావు, చంద్రశేఖర్, పలువురు పూర్వ విద్యార్థులు రమణ రావు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మిర్యాల రమణ గుప్తా బత్తుల శ్రీనివాస్ హెచ్ ఎం నారాయణ రావు ముత్యాల  సూరి  వీరభద్రం లాయర్ mohandas శ్రీను బాబు లా విశ్వనాథన్ సత్యనారాయణ sudhakar కోమటి భద్రం నాగేశ్వరరావు సర్వేశ్వరరావు మురళి నరసింహారావు పురుషోత్తం టీచర్