శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Published: Saturday August 20, 2022
ప్రజాపాలన నవాబు పేట్ ప్రజా ప్రతినిధులు. ఆగస్టు 19. ఈరోజు మండల కేంద్రంలో  గోకులాష్టమి సందర్భంగా మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో నవాబుపేట ఎర్ర సత్యం చౌరస్తాలో యాదవ సంఘం జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మండల యాదవ సంఘం అధ్యక్షులు ఎం. యాదయ్య యాదవ్ గారు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి నవాబుపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ మండే లక్ష్మయ్య యాదవ్  పాల్గొని యాదవులందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చినారు. ఇట్టి కార్యక్రమంలో మండల యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి మల్లేష్, యాదవ్ గౌరవాధ్యక్షులు మెండే అంజయ్య యాదవ్, మరియు సర్పంచులు, ఉపసర్పంచులు డైరెక్టర్లు వెంకటేష్, రాములు, యాదయ్య, చెన్నయ్య, శ్రీశైలం, నరసింహులు, మరియు మండల యాదవ సంఘం నాయకులు మండే శ్రీను, సందారం మహేష్, కేశవులు, నర్ల వెంకటయ్య, రామకృష్ణ, బంక శీను, కృష్ణ, నరసింహులు, నరేష్, రాజు.. తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area