ఉత్తమ ఉపాధ్యాయులుగా ఇ సురేష్ కుమార్. యు పి పి ఎస్ బుద్ధారం..

Published: Monday September 05, 2022
పాలేరు సెప్టెంబర్ 4 ప్రజాపాలన ప్రతినిధి
జిల్లావ్యాప్తంగా సెప్టెంబర్ 5 గురుపూజోత్సవ సందర్భంగా పలు ప్రభుత్వ పాఠశాలల చెందిన ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా డీఈవో యాదయ్య , ఎంపిక చేసినట్లు ఆదివారం తెలియజేశారు వీరిలో నేలకొండపల్లి మండలం బుద్ధారం గ్రామం యూ పి పి ఎస్ పాఠశాలకు చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్ ఇటికాల సురేష్ కుమార్ ఎంపికయ్యారు
ఈ సందర్భంగా ఆయనను పలు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు