ఉదృతంగా తెరాస పార్టీ సభ్యత్వ స్వీకరణ

Published: Friday February 26, 2021

బీరుపూర్, ఫిబ్రవరి 25 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండలం కండ్లపల్లి గ్రామంలో తెరాస పార్టీ సభ్యత్వాలు గ్రామంలో ఉదృతంగా తీసుకుంటున్నారు. తెరాస ప్రవేశపేడుతున్న సంక్షేమ పథకాలు 2 లక్షల భీమాపథకనికి ఆకర్షితులైన ప్రజలు సభ్యత్వాలు తీసుకోవడంలో ముందుంన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పర్వతం రమేష్ గంగాధరి సంతోష్ అవుతా సంపత్ శ్రీనివాస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.