మహారాష్ట్ర లోని డేగుళూర్ మార్కెట్ ను సందర్శించిన కోరుట్ల మార్కెట్ కమిటీ పాలక వర్గం

Published: Friday February 25, 2022

కోరుట్ల, ఫిబ్రవరి 24 (ప్రజాపాలన ప్రతినిధి): వ్యవసాయ మార్కెట్ కమిటీ  విజ్ఞాన యాత్రలో భాగంగా గురువారం రోజున నిజామాబాద్ మార్కెట్ కమిటీ మరియు మహారాష్ట్ర లోని డేగుళూర్ మార్కెట్ ను సందర్శించారు ఈ కార్యక్రమంలో కోరుట్ల మార్కెట్ కమిటీ పాలక వర్గం చైర్మన్ గుడ్ల లక్మి మనోహర్, వైస్ చైర్మన్ కాశి రెడ్డి మోహన్ రెడ్డి, మరియు సభ్యులు పొట్ట సురేందర్, గంగదరి లక్షను, సురేందర్ రావు, బచ్చు శ్రీనివాస్, నర్సారెడ్డి, అంబెడ్కర్, వ్యవసాయ మార్కెట్  కార్యదర్శి పాల్గొన్నారు.