పలు కుటుంబాల ను పరామర్శించిన దొడ్డకుల రాజేశ్వరరావు

Published: Tuesday June 29, 2021
మధిర ప్రజాపాలన ప్రతినిధి 28వ తేదీమొదట గా సంపాసాల వేణు మరణించడంతో అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారి కుటుంబాలకు మేము అండగా ఉంటామని తెలిపారు పుచ్చకాయల నాగరాజు కుటుంబాన్నీ పరామర్శించారు. తదుపరి నిన్న కరెంట్ షాక్ కు గురి అయి మరణించిన పుచ్చకాయల కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనతో TRS నాయకులు మొండితోక సుధాకర్, మరియు చెరుకూరి నాగార్జున గారు, యాదవ్ బజార్ పెద్ద గొల్ల గుమ్మ యలమంద, సంపాసాల కోటేశ్వరరావు, అంగడాల గోపి కృష్ణ, ఆళ్ల లక్ష్మణ్, పాల్గొన్నారు మాజీ శివాలయం చైర్మన్ కోమటిడి శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించిన TRS పార్టీ దమ్మపేట మండల అధ్యక్షులు దొడ్డకుల రాజేశ్వరరావు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామనాధం రు, గడ్డం శ్రీను, చెరుకూరి నాగార్జున, మొండితోక సుధాకర్ రావు యన్నం కోటేశ్వరరావు పాల్గొన్నారు.