మదిర సేవా సమితి ఆధ్వర్యంలో ఉత్తమ పనితీరుకు ప్రశంసా పత్రం పొందిన మండల తహసీల్దారు డి సైదులు అభ
Published: Tuesday August 17, 2021
మధిర, ఆగస్టు 16, ప్రజాపాలన ప్రతినిధి : మధిర సేవవా సమితి ఆధ్వర్యంలో అభినందనలు తెలుపుతూ స్వాతంత్ర్య అమృతోత్సవాల" సందర్భంగా ఉత్తమ సేవలు కనబరచిన మధిర మండల తహసిల్దార్ గౌరవనీయులైన డి సైదులు గారికి శ్రీయుత రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా, ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ చే చేతుల మీదగా ప్రశంసాపత్రాన్ని బహుకరించారుఈ సందర్భంగా మధిర సేవా సమితి ఘనంగా అభినందనలు తెలియజేశారు మధిర సేవా సమితి సభ్యులు అధ్యక్షులు పల్లపోతు ప్రసాద రావు కోమటిడి శ్రీనివాసరావు మిరియాల కాశీ విశ్వేశ్వర రావు యర్రా లక్ష్మణ్ షేక్ జహంగీర్ గారు పాల్గొన్నారు
Share this on your social network: