మధిర లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Monday May 24, 2021
మధిర, మే 23 ప్రజాపాలన ప్రతినిధి : మధిర టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మధిర మండలం నిదానపురం గ్రామానికి చెందిన ఏసుపాదం గారికీ సీఎం సహాయనిధి నుండి బాలసాని లక్ష్మీనారాయణ గారి ద్వారా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు కృషితో మంజూరైన 28 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారులకు అందజేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, టిఆర్ఎస్ మధిర మండల పార్టీ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, సొసైటీ అధ్యక్షులు బిక్కీ కృష్ణ ప్రసాద్, కనుమూరు వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ యెన్నం సెట్టి అప్పారావ్, కరివేద సుధాకర్, బి.వి.ఆర్, నిదానపురం సర్పంచ్ కృష్ణారెడ్డి, వెంకయ్య, కోనా నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నరు.