దెందుకూరు సొసైటీఇన్సూరెన్స్ చెక్కలు పంపిణీ చేసినసొసైటీ అధ్యక్షులు కోట వెంకటకృష్ణ మధిర

Published: Saturday November 26, 2022

 రూరల్ నవంబర్ 25 ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని దెందుకూరు పి ఎస్ ఎస్  సంఘం నందు సొసైటీ చైర్మన్ కోట వెంకట కృష్ణ వారు పాలకవర్గం కలిసి సొసైటీ కార్యాలయంలో శుక్రవారం నాడు  సొసైటీ సభ్యులకు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ  చేశారు ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ సొసైటీలో వ్యవసాయ సభ్యులుగా ఉన్నవారికి ఇన్సూరెన్స్ కల్పించటం వారికి మనోధైర్యంగా ఉంటుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ   పాలకవర్గ సభ్యులు, .బాదా శ్రీనివాస్ రెడ్డి, .సంపసాల వెంకటేశ్వర్లు, .తాళ్లపల్లి బాలకృష్ణ, గుర్రం కృష్ణ ప్రసాద్, నండ్రు  కిరణ్, ఈ కార్యక్రమంలో సొసటీ డైరెక్టర్లు, ఇత్తి రెడ్డి గురవా రెడ్డి , సామినేని రామనాథం మరియు సంఘ సీఈవో  ఎన్ .వెంకటేశ్వరరావు  మరియు సంఘ సిబ్బంది పాల్గొన్నారు,