బస్ స్టాప్ నందు తీవ్ర ఇక్కట్లలో ప్రజలు
Published: Tuesday October 05, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్, 4 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజవర్గంలో బస్ స్టాప్ నందు బస్ పాస్ కౌంటర్ లో పనిచేయని కంప్యూటర్లు, తీవ్ర ఇక్కట్లలో ప్రజలు ఇబ్రహీంపట్నం బస్ పాస్ కౌంటర్ వద్ద సోమవారం సాంకేతిక లోపంతో కంప్యూటర్లు పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గంటలకొద్దీ క్యూలో లైన్లో బారులు తీరిన విద్యార్థులను, ప్రయాణికులను అధికారులు పట్టించుకోక పోవడం గమనార్హం.
Share this on your social network: