శ్రీ దివ్య షిరిడి సాయిబాబా మందిరమునందు సాయి ప్రసాదం

Published: Friday June 17, 2022
 మధిర జూన్ 16 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు శ్రీ దివ్య సాయి శిరిడి సాయిబాబా మందిరం లో దాతల సహకారంతో శ్రీ దివ్య షిర్డీ సాయిబాబా దేవాలయం మందిరము నందు సాయి ప్రసాదం దాతలు చే అన్న ప్రసాదం వితరణ చేసినారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఈ గురువారం నాడు సాయి సన్నిధిలో పేదలకు అన్నదానం చేయడం ఆ సాయి కృప అందరూ బాగుండాలని అందులో మా కుటుంబానికి సాయి దీవెనలు ఉండాలని వారు కోరారు అనంతరం ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ శ్రీదివ్య షిరిడి బాబా మందిరంలో ప్రతి గురువారం నాడు దాతల సహకారంతో సాయి అన్న దానం ప్రసాదం ఉంటుందని గురువారం రోజు సాయంత్రం పల్లకి సేవ సాయి భజన్ ఉంటుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో  ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ దివ్య షిరిడి సాయిబాబా భక్తులు వేముల లక్ష్మీనారాయణ లక్ష్మిసావిత్రి నిత్య సేవకులు  పబ్బతి నాగేశ్వర రావు, మైలవరపు రాము, చల్లగుండ్ల సత్యవతి చేత అన్నదాన వితరణ చేసినారు మరియు  కమిటీ సభ్యులు, ఆచార్యులు పాల్గొన్నారు