ప్రజా నాయకుడిని బెజవాడ రవి పరామర్శించిన లాయర్ చావలి రామరాజు ఎర్రగుంట లక్ష్మి రమేష్
Published: Monday February 13, 2023
మధిర ఫిబ్రవరి 12 ప్రజాపాల ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ప్రజానాయకుడుమధిర ప్రజలుకు ఎప్పుడు అవసరం వచ్చినా వారికి ఏ సమస్య ఎదురైన రాజకీయపరంగా సామాజిక పరంగా నేనున్నాను అంటూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ఒకే ఒక్క సామాజిక సేవకుడు.ప్రజల పక్షాన నిలిచే నిజమైన నాయకుడు.బెజవాడ రవి ని* పరామర్శించిన లాయర్ చావలి రామరాజు ఎర్రగుంట లక్ష్మి రమేష్.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెజవాడ రవి ఆయురారోగ్యాలతో ఉండాలని ముందు ముందు అనేక సేవా కార్యక్రమాలు మధిర పట్టణంలో నిర్వహించాలని.. వారి సేవలు మధిర పట్టణానికి ఎంతో అవసరం అని వారు త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాలని కోరారు..
Share this on your social network: