గుజ్జుల ప్రేమేంద్రరెడ్డిని గెలిపించాలి

Published: Tuesday March 09, 2021
మధిర, మార్చి 08 ప్రజాపాలన ప్రతినిధి: మధిర, 14వ డివిజన్,రామాలయము వీధి, ముత్యాలమ్మ టెంపుల్ ఏరియాలో, బీజేపీ mlc అభ్యర్థి, శ్రీ గుజ్జుల ప్రేమేంద్రరెడ్డి గార్కి మొదటి (1)ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ,బీజేపీ మహిళా మోర్చా, జిల్లా ఉపాధ్యక్షురాలు, శ్రీమతి కుంచం మల్లేశ్వరి, మధిర పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు, శ్రీమతి, తుళ్లూరి యామిని గార్లు ఆద్యర్యములో. రామాలయం వీధిలో, ప్రచారము చేస్తు, బీజేపీ అభ్యర్థి, శ్రీ ప్రేమేంద్ర రెడ్డి గార్ని గెలిపించాలని ప్రచారము చేస్తున్న, బీజేపీ, పట్టణ అధ్యక్షుడు పాపట్ల రమేష్,బీజేపీ, జిల్లా కార్యవర్గ సభ్యులు, కుంచం కృష్ణారావు, పట్టణ ఉపాధ్యక్షుడు మాదిరాజ్ సాయిరామ్, ప్రధాన కార్యదర్శి, బియ్యవరపు రామకృష్ణ, తదితరులు ప్రచారము నిర్యహించటం జరిగింది