కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పధకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి,ఏలూరి నాగేశ్వరావు

Published: Friday February 10, 2023
బీజేపీ అసెంబ్లీ కన్వీనర్, మధిర ఫిబ్రవరి 9 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకొని బిజెపికి అసెంబ్లీ కన్వీనర్ ఏలూరు నాగేశ్వరావు పేర్కొన్నారుఈనెల 10వ తేదీ నుండి 25వ తేదీ వారికి జరిగే,*స్ట్రీట్ కార్నర్,* (వీధి సమావేశాలల్లో)
మధిర నియోజకవర్గం లో అన్ని శక్తి కేంద్రాల్లో, విజవంతం చేయాలి,
ప్రతి శక్తి కేంద్రం లో ప్రధాని నరేంద్రమోడీ సంక్షేమ పధకాలు తెలియచేస్తు,
రాష్ట్ర ప్రభుత్వ వైపాల్వాలను ప్రజల ముందు ఉంచాలాన్ని, రాష్టంలో కుటుంబ, అవినీతి పాలన పై ప్రజలకు అవగాహనా కల్పించాలని,పార్టీ సంస్థగత నిర్మాణంలో బాగంగా బూత్ కమిటీల నిర్మాణం పూర్తి స్థాయిలో ఏర్పాటు చెయాలి అని తెలియచేయటం జరిగింది,నేడు నిదానపురం గ్రామంలో జరిగే స్ట్రీట్ *కార్నర్ మీటింగ్స్* ను విజయవంతం చేయాలి అని బీజేపీ నాయకులు అందరు తప్పకుండ రాగలరు,ఈ సమావేశంలో బీజేపీ జిల్లా కార్యదర్శి, *చిలువేరు సాంబశివరావు*, జిల్లా అధికారం ప్రతినిధి, *రామిశెట్టి నాగేశ్వరావు,* పట్టణ అధ్యక్షులు, *పాపట్ల రమేష్,* మండల్ ఉపాధ్యక్షులు, *పెరుమాళ్ళపల్లి మోహనరావు*రమేష్, ఎస్.కె జానీ, ప్రభాకర్, ప్రకాష్, దేవదానం*, తదితరులు పాల్గొన్నారు.