శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి మొక్కులు చెల్లించుకున్నా జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్
Published: Tuesday March 15, 2022
జగిత్యాల, మార్చి 14 ( ప్రజాపాలన ప్రతినిధి): పెంబట్ల శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామివారిని జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వారి వెంట సారంగాపూర్ ఎంపీపీ కోల జమున శ్రీనివాస్, ఈఓ కాంత రెడ్డి, పాక్స్ ఛైర్మన్ మల్లారెడ్డి, గోపాల్, మల్లేష్, నరేష్ తదితులున్నారు.
Share this on your social network: