రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారం అందుకున్న ఆర్ పి మాధవి.

Published: Monday March 14, 2022
మధిర మార్చి 13 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు శ్రీ కర్రీఫౌండేషన్ పాలమూరు వారి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మధిర రాసి మాధవిని ఘనంగా సన్మానించి మధిర ప్రజల్లో మంచి పేరు ఉన్న మాధవికి పలువురు అభినందిస్తూ ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని ప్రజా ప్రతినిధులు అధికారులు అభినందించారు శ్రీ కరీ పౌండేషన్ పాలమూరి వారి స్వచ్ఛంద సంస్థ 2022 గాను మాధవిని సంఘసేవకురాలు గా గుర్తించి రాష్ట్ర స్థాయి అవార్డును ప్రదానం చేశారు. మహబూబ్ నగర్ లో అవార్డు అందుకున్న మధిర వాసి మెప్మా లో పనిచేస్తున్న బంజర కాలనీకి చెందిన అర్ పి మాధవి. పలువురు అభినందించారు మరెన్నో అవార్డులకు తీసుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు