శ్రీ దివ్య షిరిడి సాయిబాబా మందిరము నందు సాయి ప్రసాదం అన్నదానం వితరణ

Published: Friday February 25, 2022

మధిర ఫిబ్రవరి 24 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలోశ్రీ సాయిబాబా సన్నిధిలో గురువారం నాడు శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, మాఘ మాసం గురువారం, మాఘ మాసం శ్రీ దివ్య షిర్డీ సాయిబాబా దేవాలయం మందిరము నందు సాయి ప్రసాదం దాతలు సహకారంతో ఎస్.కె చాందీనిఎస్కె మెహర్ ఎస్ కె కరీమ్ గాలి ప్రసాద్ వారి కుటుంబ సభ్యులతో అన్న ప్రసాదం వితరణ చేసినారు ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ సాయి సన్నిధిలో గురువారం నాడు పేదలకుు అన్నదానం అన్నంం పరబ్రహ్మ స్వరూప్ ని అన్నదానం చేయటం పేదలకు కు ఆ సాయినాధుని కృప అందరికీ ఉండాలని దాతలు తెలిపారు ఈ కార్యక్రమం భక్తులచే నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది అదే కాకుండా సాయి పల్లకి సేవ సాయి భజన సాయంత్రం ఉంటుందని ఆలయ కమిటీ తెలిపింది ఈ కార్యక్రమం దాతల సహకారంతో జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ దివ్య షిరిడి సాయిబాబా భక్తులు, పబ్బతి నాగేశ్వరరావు, గాలి ప్రసాద్ మైలవరపు రాము, భక్తులుచే అన్నదాన వితరణ చేసినారు మరియు కమిటీ సభ్యులు, ఆచార్యులు పాల్గొన్నారు