శ్రీ దివ్య షిరిడి సాయిబాబా మందిరము నందు సాయి ప్రసాదం అన్నదానంవితరణ
మధిర మార్చి 3 ప్రజాపనుల ప్రతినిధి మధిర మున్సిపాలిట పరిధిలో సాయి సన్నిధిలో శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, పాల్గుణ మాసం మహా శివరాత్రి మహోత్సవాల పుణ్య దినం 3వ రోజు గురువారం, పాల్గుణ మాసం, పాడ్యమి శ్రీ దివ్య షిర్డీ సాయిబాబా దేవాలయం మందిరము నందు సాయి ప్రసాదం దాతలు అబ్బూరి రామకృష్ణ, సంధ్యారాణి, సర్పంచ్ ఆత్కూరు గ్రామంకుమారులు అబ్బూరి పవన్, రామన్, చే ఆనప్రసాదం వితరణ చేసినా ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఈ సందర్భంగా ఆలయ కమిటీ మాట్లాడుతూ ప్రతి గురువారం సాయంత్రం పల్లకి సేవ భజన ఉంటుందని దాతల సహకారంతో అన్నదానం చేయడం కార్యక్రమం జరుగుతుందనివారు తెలిపారు కార్యక్రమంలో శ్రీ దివ్య షిరిడి సాయిబాబా భక్తులు, అబ్బూరి రామన్, సత్యవతి, పబ్బతి నాగేశ్వరరావు, మైలవరపు రాము, భక్తులుచే అన్నదాన వితరణ చేసినారు మరియు కమిటీ సభ్యులు, ఆచార్యులు పాల్గొన్నారు
Share this on your social network: