కందాల జితేందర్ రెడ్డి కి ఘనంగా నివాళి

Published: Friday May 07, 2021
పాలేరు, మే 5, ప్రజాపాలన ప్రతినిధి : పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి గారి సోదరుడు శ్రీ కందాళ జితేందర్ రెడ్డి గారు అకాల మరణానికి వారు ఆత్మకు శాంతి చేకూరాలని. వారి శ్రద్ధాంజలి నేలకొండపల్లి గ్రామంలో అతని ఫోటో పూలమాలలు వేసి శ్రద్ధాంజలి కట్టించారు ఈ కార్యక్రమానికి నెలకొండపల్లి టౌన్ అధ్యక్షుడు వంగవీటి నాగేశ్వరావు. వార్డు సభ్యులు గొలుసు రవి గడ్డం లక్ష్మయ్య కైలాస్ వెంకటేశ్వర్లు కొండ కనక ప్రసాదు ప్రసాద్ ఎం పీ టీ సీ శీలం వెంకటలక్ష్మి కో ఆప్షన్ ఎండి వాజిద్ పగిడి కత్తుల రాంబాబు బాజా నాగేశ్వరావు వారి కుటుంబలు వారి ప్రగాఢ సానుభూతి ఇ తెలిపినారు. మాదాసు ఆదాం టిఆర్ఎస్ పార్టీ నేలకొండపల్లి మండల యూత్ కార్యదర్శి