టిఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తాం
Published: Monday September 06, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 5, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో సీతారాం పేట్ గ్రామాలలో టిఆర్ఎస్ నూతన కమిటీ మున్సిపల్ చైర్మెన్ కప్పరి స్రవంతి చందు వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి సింగిల్విండో చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి ఏడవ వార్డు కౌన్సిలర్ శ్రీలత రాంబాబు వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి మాట్లాడుతూ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కెసిఆర్ వల్లనే రాష్ట్ర ప్రజలు కు పథకాల అమలు ద్వారా ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆసరా పథకం యాదవ్ లకు గొర్రెల పంపిణీ దళితులకు కార్పొరేషన్ అందే విధంగా సహాయం అందించాని ఆయన అన్నారు. టిఆర్ఎస్ పార్టీని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పార్టీ కి బలం చేకూర్చేలాగా పని చేయాలని ఆయన అన్నారు, నూతన కమిటీ కార్యవర్గం ఎన్నిక అధ్యక్షులు వంశీ కృష్ణ రెడ్డి. ఉపాధ్యక్షులు. కొండ్రు నరసింహ, శేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు. అవుత పురం రవీందర్, తిరుమల్ రెడ్డి, కోశాధికారి. మరాఠీ బాలు, శ్రీనివాస్ రెడ్డి, ప్రచార కార్యదర్శి. కొండ్రు శ్రీకాంత్, సాత్రి రాజు, సురేష్ సంయుక్త కార్యదర్శి లు. అవుత పురం కృష్ణ, సాత్రి రమేశ్, కమిటీ కార్యవర్గ సభ్యులు, తూర్పు శ్రీనివాస్ రెడ్డి, మంకాల రాజు, భరత్, వల్లపు భీమ్ రాజ్, శ్రీను, ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: