ఆరుట్ల గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అమ్మవారు పల హర బండి ఊరేగింపు లో పాల్గొన్న వైయస్సార్ తెలంగా

Published: Wednesday August 24, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 23ప్రజాపాలన ప్రతినిధి 

మంచాల మండలం పోచమ్మ బోనాల ఉత్సవాలో భాగంగా సోమవారం రాత్రి అరుట్ల గ్రామంలో గౌడ సంఘం తరుపున గౌడ సంఘం యువ నాయకుడు కొత్తపల్లి సాయి గౌడ్ ఆధ్వర్యంలో అమ్మవారు పలహారబండి ఊరేగింపుకార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా పలహారబండిలో ఉన్న అమ్మవారికి గ్రామ పెద్దలు ప్రజా ప్రతినిధులు గౌడ సంఘం పెద్దలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పలహర బండి ఊరేగింపు కార్యక్రమనికి హాజరు అయిన ప్రజా ప్రతినిధులను గౌడ సంఘం పెద్దలను వివిధ రాజకీయ పార్టీ నాయకులను గౌడ సంఘం యువ నాయకుడు కొత్త పల్లి సాయి గౌడ్ పెద్దలకు శాలువాకప్పి ఘనంగా సన్మానించారు అనంతరం గౌడ సంఘం అధ్యక్షుడు తగడిపల్లి నరేందర్ గౌడ్ ఉపాధ్యక్షుడు సుంకరి ప్రవీణ్ గౌడ్ గౌడ సంఘం పెద్దలతో కలిసి పలహార బండికి కొబ్బరి కాయ కొట్టి ఊరేగింపు ప్రారంభించారు ఈ కార్యక్రమనికి హాజరు అయిన వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ పోచమ్మ బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మరి పలహార బండి ఊరేగింపు పోతారాజుల విన్యాసాలతో అబ్బురపరిచిన కళాకారులు  యువకుల డాన్సులతో అంగరంగ వైభవంగా జరగటం గ్రామ ప్రజలందరూ పాల్గొనటం చాలా సంతోషంగా ఉందన్నారు
ఈ కార్యక్రమంలో
.గ్రామ సర్పంచ్
కొంగర విష్ణు వర్ధన్ రెడ్డిఉప సర్పంచ్ పాండల జంగయ్య గౌడ్,ఎంపీ టిసిచీరాల రమేష్, సొసైటీ బ్యాంక్ డైరెక్టర్
కొంగర జానార్దన్ రెడ్డి, గౌడ సంఘం పెద్దలు
పాండాల యాదయ్య గౌడ్(టీచర్
మాడుగుల బుచ్చయ్య గౌడ్
సుంకరి శ్రీనివాస్ గౌడ్,  పాండాల.యాదయ్య గౌడ్,
అంతటి రాజు గౌడ్   చేచెరుకు నర్సింహా గౌడ్,
కొత్త పల్లి మహేందర్ గౌడ్,  మరగోని శ్రీనివాస్ గౌడ్
మద్దెల రాజు గౌడ్, అంతటి జంగయ్య గౌడ్
దూసరి రమేష్ గౌడ్(గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు)
అంతటి చెంద్రయ్య గౌడ్, కొత్త పల్లి రాజు గౌడ్
సిద్దగోని యాదయ్య గౌడ్
పాశం బాలరాజు గౌడ్
సుంకరి అఖిల్ గౌడ్
గ్రామ పెద్దలు వివిధ పార్టీల నాయకులు గ్రామంలో ని యువకులు తదితరులు పాల్గొన్నారు