మున్నూరు కాపు కమిటీ సమావేశం
Published: Friday February 19, 2021
పాలేరు ఫిబ్రవరి 18 ప్రజాపాలన: నేలకొండపల్లి టౌన్ మున్నూరు కాపు కమిటీ సమావేశం తొట శ్రీను పటేల్ అద్యక్షతన మారిశెట్టి వెంకటేశ్వరరావు ఇంటివద్ద జరిగినది.ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాలేరు నియోజకవర్గ కోఆర్డినేటర్ మారిశెట్టి వెంకటేశ్వరరావు పటేల్ పాల్గొని ప్రసంగించారు. మనం అందరం కలిసి కట్టుగా పనిచేయాలని ఆయన కోరినాడు. రాష్ట వ్యాప్తంగా మనం 25/ ఉన్నాం. అయిన మన వాటా ప్రకారం రాజకీయ పదవులు దక్కటం లేదు.అందరం కలిసి ఉంటే మనకు రావాల్సిన పదవులు మనకు దక్కుతాయన్నారు. ఈ సమావేశంలో, కందికొండ శ్రీను పటేల్ రేపాల రాములు పటేల్, తోట నరసింహంరావు పటేల్, బాజా నాగేశ్వరరావు పటేల్, కందికొండ సత్యం పటేల్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: