కాకతీయ కమ్మ సేవా సమితి మధిర ఆధ్వర్యంలో ప్రతి రోజు కోవిడ్ పేషెంట్లకు భోజనం వితరణ.

Published: Tuesday June 29, 2021
మధిర, జూన్ 28, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ ఈరోజు సోమవారం కీ.శే.కోమటిడి రంగయ్య గారి సతీమణి కీ.శే. కోమటిడి సీతా మహాలక్ష్మి పెద్ద ఖర్మ సందర్బంగా వారి కుమారులు కోమటిడి నరసింహారావు, శ్రీనివాస్ రావు, కుమార్తె, అల్లుడు వేగినాటి సాహితీ, ప్రసాద్లు భోజనం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో, గడ్డం శ్రీనివాసరావు, మల్లాదివాసు, చెరుకూరినాగార్జున, వల్లాపూరి వెంకటేశ్వరావు పాల్గొన్నారు.