మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు

Published: Tuesday October 25, 2022
బూర్గంపాడు ( ప్రజా పాలన.) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర గ్రామానికి చెందిన కామిరెడ్డి పెద్ద లక్ష్మమ్మ (90) సంవత్సరాలు అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి మృతురాలి పార్థివ దేహానికి నివాళులర్పించి అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు 
ఈ కార్యక్రమంలో బూర్గంపాడు  మండలం జడ్పిటిసి కామారెడ్డి శ్రీలత మరియు మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, మేడగం లక్ష్మీనారాయణ రెడ్డి, కగేందర్ రెడ్డి, రామ కొండారెడ్డి  ,పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు...