మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో జర్కోనీ రాజు బద్రీనాథ్
Published: Tuesday October 25, 2022
ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 23ప్రజాపాలన ప్రతినిధి మునుగోడు ఉప ఎన్నికల ప్రచరంలో భాగంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు మర్రిగుడ మండలంలోని యరగండ్లపల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న తెరాస ఇబ్రహీంపట్నం నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు జెర్కొని రాజు, యువజన విభాగం మంచల మండల అధ్యక్షులు బద్రినాథ్, విద్యార్థి విభాగం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్,యువజన నాయకులు జాని పాష,కొంకణి విజయ్ , ప్రేమ్ కర్ణకర్,జలంధర్,మహేష్,సురేష్ ,ప్రకాష్ రెడ్డి మరియు బంటి యూత్ ఫోర్స్ సభ్యులు తదతరులు పాల్గొన్నారు.
Share this on your social network: