ప్రభుత్వం నిరుద్యోగులకు ఉధ్యోగవకాశాలు కల్పించాలి

Published: Monday January 31, 2022
జన్నారం రూరల్ జనవరి 30 ప్రజాపాలన:- రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉధ్యోగవకాశాలు కల్పించాలని బిజేవైఎం మండల అధ్యక్షుడు ఎం, ప్రవీణ్ కోరారు, ఈ సందర్భంగా అయన ప్రజాపాలనతో మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగులు ఉధ్యోగవకాశాలు కోసం వేల రూపాయిలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటరులలో కోచింగ్ తీసుకుని వుండి చాలా కాలంగా ఆశగా ఎదురు చూస్తున్నారని అన్నారు, ప్రభుత్వం వేంటనే ఉధ్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని అయన ఆవేదన వ్యక్తా పరచారు.