తక్కెళ్ళపాడు శుభ కార్యానికి హాజరైన పొంగులేటి*

Published: Monday November 14, 2022
ఎర్రుపాలెం నవంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి ఎరుపాలెం మండలం ఆదివారం నాడు పలు శుభకార్యాలు హాజరైన మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధిర లో కెవిఆర్ హాస్పిటల్ అధినేత టిఆర్ఎస్ నాయకులు కోట రాంబాబు పలువురు నాయకులతో పొంగులేటికి ఘనంగా స్వాగతం పలికి అనంతరం తక్కెళ్ళపాడు మాజీ ఎంపీటీసీ శీలం లక్ష్మారెడ్డి -అక్కమ్మ ర్డ్డు మనవడుహరీష్ రెడ్డి -స్రవంతీ ల గారాల పట్టి మహి రామ్ రెడ్డి అన్నప్రాసన కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వాదించి నూతన వస్త్రాలు బహుకరించిన మాజీ పార్లమెంటు సభ్యులు  శ్రీనివాసరెడ్డి అనంతరం ఈ సందర్భంగాా మాట్లాడుతూ నాపైైై ఉన్న అభిమానంతో ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నాయకులకు ప్రజలకు అభినందనలు తెలిపి ఆ చిన్నారికి నిండు నూరేళ్లు ఉండాలని వారు తెలిపారు  ఈ కార్యక్రమంలో ఐలూరు వెంకటేష్ రెడ్డి   టిఆర్ఎస్ జిల్లా నాయకులు కోటా రాంబాబు  టిఆర్ఎస్ జిల్లా నాయకులు బొమ్మెర రాంమూర్తి  జెడ్పీటీసీ శీలం కవిత  స్థానిక సర్పంచ్ కూరపాటి సుందరమ్మ  స్థానిక ఎంపీటీసీ కూరపాటి యశోద వైస్ సర్పంచ్ అయిలూరి నాగిరెడ్డి  టిఆర్ఎస్ జిల్లా నాయకులు ముక్కర రామకృష్ణ రెడ్డి  అయిలూరి రవీందర్ రెడ్డి  మాజీ ఎంపీటీసీ ముక్కర లక్ష్మారెడ్డి  తలుపుల విజయ్ బాబు, శివ లింగారెడ్డి , అన్ని గ్రామాల టిఆర్ఎస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు పొంగులేటి అభిమానులు పాల్గొన్నారు