తెలుగుదేశం నాయకులతో కలిసి పరామర్శించిన రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామ
Published: Friday June 17, 2022
మధిర జూన్ రూరల్ 16 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలోహైదరాబాద్ లో ఆసియన్ గాస్ట్రో ఎంట్రీలోజి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో హృద్రోగ సంబంధిత వ్యాధికి చికిత్స పొంది కోలుకొని మధిరలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకొంటున్న శ్రీ ఆది వెంకటేశ్వరులును పెద్దబ్బాయి పరామర్శించి వారి సతీమణిని పలకరించి పూర్తి స్వస్థత చేకూరాలని విషెస్ అందజేసిన రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం, రాష్ర్ట తెలుగు యువత కార్యదర్శి మైనీడు జగన్మోహన్రావు ,మధిర టౌన్ టీడీపీ అధికారప్రతినిది గడ్డం మల్లికార్జున రావు, ఐటీడీపీ మధిర నియోజకవర్గ అధ్యక్షులు అనుమోలు సతీష్ , మధిరనియోజకవర్గ తెలుగు యువత ప్రెసిడెంట్ యలమంచిలి శివ తెలుగు మహిళా నాయకురాలు మైనీడు అరుణ పూర్ణచంరరావు తదితరులు
Share this on your social network: