ఆర్ధిక సహాయం అందజేసిన టీడీపీ నేతలు

Published: Tuesday August 31, 2021
మధిర, ఆగష్టు 30, ప్రజాపాలన ప్రతినిధి : వెంకటేశ్వరావు మృతికి పట్టణంలో 13వ వార్డు పార్టీ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ టీడీపీ కుటుంబానికి 7500/- రూపాయలు ఆర్ధిక సహాయం అందజేసిన టీడీపీ నేతలు తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం, మధిర పట్టణ మాజీ కౌన్సిలర్ గూడెల్లి నాగేశ్వరరావు మధిర పట్టణ 13వ వార్డు టీడీపీ అధ్యక్షులు గండేపల్లి నరసింహారావు నిన్న రాత్రి మధిర పట్టణ 13వ వార్డు నివాసి రాచకొండ వెంకటేశ్వరులు 60 క్షయ వ్యాధికి చికిత్స పొందుతూ మృతిచెందారు కడు దయనీయమైన పరిస్థితి లోవున్న మృతిని భార్య రాచకొండ సరోజినిని నేతలు ఓదార్చి మృతి చెందిన వెంకటేశ్వరులు చిత్రపటానికి నివాళులు అర్పించి, 7500 రూపాయల ఆర్ధిక సహాయం అందజేశారు కష్ట సమయంలోను మొదటినుండి పార్టీకి అండగా ఉంటున్న కుటుంబాన్ని పార్టీ మరువలేదని అండగా ఉంటుందని ప్రగాఢ సంతాపం సానుభూతిని ప్రకటించారు