ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావుకు నివాళులర్పించిన మద్దెల
Published: Friday November 25, 2022
మధిర నవంబర్ 24 ప్రజాపాలన ప్రతినిధి నియోజవర్గం కోఆర్డినేటర్ దళిత విభాగ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు ఎఫ్ ఆర్ ఓ శ్రీనివాసరావు నివాళులర్పించిన
గుత్తి కోయిల దాడిలో అసువులు బాసిన ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావుకి గురువారం రిటైర్డ్ సీఐ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మధిర నియోజకవర్గ కోఆర్డినేటర్ దళిత విభాగం జిల్లా అధ్యక్షుడు మద్దెల ప్రసాదరావు ఘనంగా నివాళులర్పించారు. ఫారెస్ట్ అధికారులందరికీ ప్రభుత్వం తక్షణమే తుపాకులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూముల సమస్యలనుతక్షణమేపరిష్కరించాలన్నారు
Share this on your social network: