ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 31 ప్రజాపాలన ప్రతినిధి *కంటి వెలుగు ప్రారంభించిన ఎంపీపీ కృపేష్. సర్ప

Published: Wednesday February 01, 2023

మంగళవారం రోజున కప్పపహడ్ గ్రామంలో కంటి వెలుగు ప్రోగ్రాం గ్రామ సర్పంచ్ సామల హాంసమ్మ యాదగిరి రెడ్డి అధ్వర్యంలో ముఖ్యఅతిథిగా   ఇబ్రహీంపట్నం ఎంపీపీ  కృపేష్  కార్యక్రమానికి ఎంపీపీ మాట్లాడుతూ కంటి వెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వృద్ధులకు వరం అని కొనియాడారు.   ఎంపిటిసి భరత్ రెడ్డి వార్డు మెంబర్లు ఇందిరా పావని గణేష్ అరుణ  గ్రామ పెద్దలు వివిధ పార్టీల నాయకులు అందరూ కలిసి ఈ యొక్క ప్రోగ్రాం  జ్యోతి వెలిగించి ఈ యొక్క ప్రోగ్రాం విజయవంతం చేయడానికి తోడ్పడుతున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో బి ఆర్ ఎస్ అధ్యక్షుడు జలంధర్ గౌడ్ సామల శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ బూడిద బాల్రెడ్డి,  శంకర్, బలవంతు రెడ్డి, వీరయ్య,  కంటి వెలుగు వైద్యుల బృందం  గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు,