శ్రీ చైల్డ్ గైడెన్స్ సెంటర్ ను ప్రారంభించిన మేయర్ జక్క వెంకట్ రెడ్డి కార్పొరేటర్ నవీన్ రెడ్

Published: Saturday April 01, 2023
మేడిపల్లి మార్చి 31 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 22వ డివిజన్ బుద్ధా నగర్ రోడ్డు నెం.4 లో శ్రీ చైల్డ్ గైడెన్స్ సెంటర్ ను డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ భీం రెడ్డి నవీన్ రెడ్డిలతో కలిసి మేయర్ జక్క వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అమర్ సింగ్, నాయకులు పప్పుల అంజిరెడ్డి, ఏనుగు మనోరంజన్ రెడ్డి, యువ నాయకులు ప్రభు తదితరులు పాల్గొన్నారు.