జీళ్ళచేరువు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కోనేరు పుననిర్మాణ శంకుస్థాపన..

Published: Friday February 04, 2022
పాలేరు పిబ్రవరి 3 ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం కిమ్స్ హిస్పిటల్ డాక్టర్ శ్రీ కృష్ణ కిషోర్ 3 లక్షల తో కోనేరు ను పుననిర్మాణం చేయిస్తున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో చైర్మన్ బొడ్డు నరేందర్, ఈఓ నారాయణా చార్యులు, సీతా రామ చంద్ర స్వామి ఆలయ చైర్మన్ చెన్న వెంకన్న, జూనియర్ అసిస్టెంట్ రామదాసు, అర్చకులు బాలాజీ, పవన్, యాదగిరి, రాములు, వెంకన్న, పద్మ, సతెమ్మ తదితరులు పాల్గొన్నారు.