జీళ్ళచేరువు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కోనేరు పుననిర్మాణ శంకుస్థాపన..
Published: Friday February 04, 2022
పాలేరు పిబ్రవరి 3 ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం కిమ్స్ హిస్పిటల్ డాక్టర్ శ్రీ కృష్ణ కిషోర్ 3 లక్షల తో కోనేరు ను పుననిర్మాణం చేయిస్తున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో చైర్మన్ బొడ్డు నరేందర్, ఈఓ నారాయణా చార్యులు, సీతా రామ చంద్ర స్వామి ఆలయ చైర్మన్ చెన్న వెంకన్న, జూనియర్ అసిస్టెంట్ రామదాసు, అర్చకులు బాలాజీ, పవన్, యాదగిరి, రాములు, వెంకన్న, పద్మ, సతెమ్మ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: