సామ్రాజ్యం దశదిన కర్మ కు హాజరైన టిఆర్ఎస్ నాయకులు
Published: Tuesday January 11, 2022
ఎర్రుపాలెం డిసెంబర్ 10 ప్రజాపాలన ప్రతినిధి: మండలంలోని రేమిడిచర్ల గ్రామానికి చెందిన సామినేని వెంకటేశ్వర్లు, కృష్ణా రావు తల్లి గారైన సామినేని సామ్రాజ్యం దశదినకర్మకు హాజరైన మధిర వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ, వైస్ ఎంపీపీ సూరనేని రామకోటయ్య, మండల పార్టీ అధ్యక్షులు పంబి సాంబశివరావు, సర్పంచి పురుషోత్తం రాజు, శఖునవీడు సర్పంచి ఎర్రమల భాస్కర్ రెడ్డి, వైస్ సర్పంచి దేవదానం, రైతు సమన్వయ సమితి కమిటీ సభ్యులు బోర్ర మురళి, యువజన మండల అధ్యక్షులు కొండెపాటి సాంబశివరావు, మాజీ ఎస్సీ సెల్ ఇనపనూరి భాస్కర్, ఎంపీటీసీ నాగిరెడ్డి వెంకయ్య, మాజీ ఎంపీటీసీ కాపు వరప్రసాద్, స్టాలిన్, జెట్టి రాంబాబు, పుల్లారావు, బుడిగెళ్లి ప్రకాష్, నాగ మల్లేశ్వర రావు, పల్లెకంటి సుధీర్, తదితర ముఖ్య నాయకులు పాల్గొని సామ్రాజ్యం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
Share this on your social network: