ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య
Published: Thursday September 23, 2021
హైదరాబాద్, సెప్టెంబర్ 22, ప్రజాపాలన ప్రతినిధి : మాల మహానాడు బృందం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయవాడకు బయలుదేరి వెళ్ళారని కార్యాలయం నుండి అధికారికంగా ప్రకటించారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపల్లి రవి, ప్రధాన కార్యదర్శి వడాల భాస్కర్, యూత్ ప్రెసిడెంట్ జి.రమేష్ మరియు మాల మహానాడు బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు విజయవాడకు బయలుదేరి వెళ్ళారని ప్రకటించడం జరిగిందన్నారు.
Share this on your social network: