ఖమ్మం గాంధీ చౌక్ వద్ధ సత్యాగ్రహ దీక్షలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల నాగేశ్వర
Published: Thursday July 28, 2022
ఖమ్మం జూలై 27 ప్రజాపాలన ప్రతినిధి
అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ గారి మీద ఈ.డి ద్వారా దాడులు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వ కుట్రలను నిరసిస్తూ, బీజేపీ ధమన నీతికి వ్యతిరేకంగా తెలంగాణ పిసిసి ఆదేశాల మేరకు ఖమ్మం గాంధీ చౌక్ వద్ధ నిర్వహించిన సత్యాగ్రహ దీక్ష లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల నాగేశ్వరరావు, తో పాటు పాల్గొన్న నాయకులు పాలేరు నియోజకవర్గ సేవాదళ్ కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు, తిరుమలాయపాలెం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నం రాజశేఖర్ ఆదేశాలతో ఈ కార్యక్రమంలో ఎన్ యస్ యు ఐ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు జి.మోహన్ పాల్గొన్నారు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు...
Share this on your social network: