కౌన్సిలర్ ముత్తవరపు రాణి నివాళులు అర్పించిన మండల పట్టణ టిఆర్ఎస్ నాయకులు మధిర సెప్టెంబర్ 6 ప

Published: Wednesday September 07, 2022

కలసి భావోద్వేగానికి లోనైనా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పట్టణ టీ.ఆర్.ఎస్ నాయకులు ముత్తవరపు ప్యారీ  సతీమణి,  మున్సిపాలిటీ లోని 20వ వార్డు కౌన్సిలర్ ముత్తవరపు రాణి  ఆకస్మిక మరణం పట్ల జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు  తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఖమ్మం లో ఉన్న ఆయన విషయం తెలియగానే మధిర చేరుకొని ప్యారీ  నివాసానికి వెళ్లి రాణి  పార్దివ దేహానికి పూలమాల  వేసి దానితో పాటుగా పార్టీ జెండా కప్పి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ప్యారీ  తో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు జరిగిన సంఘటన గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు కుటుంబ సభ్యులను ఓదార్చి దైర్యం చెప్పారు రాణి  మరణం బాధాకరమని పేర్కొన్నారు పార్టీ కార్యక్రమాల్లో అలానే మున్సిపల్ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనే వారని ప్రజలకు సేవ చేసే విషయంలో ఎప్పుడు ముందుండే వారని ఆయన తెలిపారు వారి మరణం పార్టీకి తీరని లోటు అని వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు మండల పట్టణ ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు  తన ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లత మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరరావు ఆత్మ కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు రైతుబంధు అధ్యక్షులు చావా వేణు భాస్కర్ రెడ్డి జయకర్ నరేందర్ రెడ్డి కనుమూరు వెంకటేశ్వరరావు రావూరి శ్రీను  కౌన్సిలర్ మల్లాది వాసు మేడికొండ కిరణ్ టిఆర్ఎస్ నాయకులు వార్డ్  కౌన్సిలర్ మొండితోక సుధాకర్ కృష్ణ ప్రసాద్ రమేష్ అరిగి శ్రీనివాస్ అప్పారావు మాధవి తదితరులు పాల్గొన్నా