అయ్యప్ప కు అభిషేకాలు.. పాలేరు నవంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి నేలకొండపల్లి

Published: Monday November 14, 2022
మండల కేంద్రంలోని వాసవి భవన్ పీఠం లో అదివారం అయ్యప్ప
 
స్వామి విగ్రహాం కు అభిషేకాలు నిర్వహించారు. జగ్గయ్యపేట కు చెందిన గురుస్వామి మురగన్ స్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పడిపూజ కార్యక్రమం ను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప మాలధారణ భక్తులు ఆటా, పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పీఠం గురుస్వాములు కె.కోటేశ్వరరావు, పావులూరి వెంకటేశ్వరరావు, మాలధారణ భక్తులు వేముల విజయ్, చట్టు ధనమూర్తి, వెన్నపూసల సీతారాములు, మాదాసు శ్రీనివాసరావు, పసుపులేటి సైదులు, నున్నా ఉదయ్, రవి, సతీష్ తదితరులు
 
పాల్గొన్నారు.