రక్తదాన శిబిరం నిర్వహించిన శివాజీ యూత్

Published: Saturday February 20, 2021
గొల్లపల్లి, ఫిబ్రవరి19 (ప్రజాపాలన): ​గొల్లపల్లి మండలం దట్నూర్ గ్రామంలో లోని శివాజీ యూత్, 391వ, శివాజీ మహరాజ్ జయంతి నిపురస్కరించుకుని, గ్రామ యువకులు, ప్రతిమ పౌండేషన్ వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు యూత్ అధ్యక్షుడు ప్రశాంత్, తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నగేష్ పావని మాట్లాడుతూ యువత దేశాప్రగతిలో ప్రదాన పాత్రవహించాలని మా గ్రామ యూవత మానవ సేవలో ముందుండటం అభినందనీయం అని కొనియడారు. ఈ కార్యక్రమంలోప్రతిమ ఫౌండేషన్ కోఆర్డినేటర్ చంద్, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.