మురళి కృష్ణకు ఘనంగానివాళులు అర్పించిన బిఆర్ఎస్ నాయకులు

Published: Saturday March 11, 2023
మధిర రూరల్ మార్చి 10 ప్రజాపాలన ప్రతినిధి శుక్రవారం నాడు
మండల పరిధిలోని బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో గుండెపోటుతో మృతి చెందిన కొట్టే మురళీకృష్ణ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన బిఆర్ఎస్ మండల నాయకులు రావూరి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు కనుమూరు వెంకటేశ్వరరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరావు, మునగ వీరబాబు చంపసాల కృష్ణ, చింతనిపు కృష్ణ తదితరులు ఉన్నారు.