ములుగు మాడుపిడుగు పడి ఒకరి మృతి
Published: Friday May 20, 2022
మధిరమే 19 ప్రజా పాలన ప్రతినిధి నియోజకవర్గ పరిధిలో గురువారం నాడు అకాల వర్షాలతోఎర్రుపాలెం మండలంలోని మొలుగు మాడు గ్రామంలో పిడుగు పడి మారుతి రామా రావు 55అనే వ్యక్తి మృతి చెందాడు. పొలంలో చెత్త ఏరెందుకు వెళ్లి పిడుగుపడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Share this on your social network: