మానవత్వం చాటుకున్న ఈ & ఎఫ్ 141 బి ఎన్ సిఆర్పిఎఫ్ వారు అశ్వాపురం (ప్రజా పాలన.)

Published: Wednesday November 16, 2022
ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం అశ్వాపురం మండల మల్లెలమడుగు గ్రామ పంచాయతీ రేగా కాలని ( చింత కుంట) గ్రామ ప్రజలకు ఇండియన్ బెటాలియన్ ఫోర్స్ ఐజి  ర్యాంక్, ఎస్పి  ర్యాంక్, డి.ఎస్.పి  ర్యాంక్,తెలంగాణ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ రోజు వారి పనిముట్లు ( పార,పలుగు) మరియు సోలార్ లైటింగ్స్ 4 (4×160000) రేగా కాలని గ్రామ ప్రజలకు సర్పంచ్ క్రిష్ణవేణి  చేతుల మీదగా అందజేశారు.
"ఈ కార్యక్రమం లో డి.ఎస్.పి  రాఘవేంద్రరావు,అశ్వాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీ.ఐ) శ్రీనివాస్,సబ్ ఇన్స్పెక్టర్స్ (స్.ఐ) జితేందర్,నాగుల్ మీరా,మండల బిఆర్ఎస్పా ర్అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,బూర్గంపాడు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుంపేనా శ్రీను,మల్లెలమడుగు ఉప సర్పంచ్ చావా వీరరాగావులు,పంచాయితీ కార్యదర్శి బిందు,మణుగూరు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల  ప్రిన్సిపల్ డా " శ్రీనివాస్,మండల మైనార్టీ సెల్ కమిటీ అధ్యక్షులు  నయీమ్,అంగన్వాడీ టీచర్ కోడి దీప్తి,వార్డు మెంబర్లు, పార్టీ నాయకులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు...."*