మల్లారం వైకుంఠధామం లో మంచినీళ్ల బోరు ఏర్పాటు సర్పంచ్

Published: Wednesday June 08, 2022
ఉపేందర్ మధిర జూన్ 7 రూరల్ ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో మంగళవారం నాడుమల్లారం గ్రామంలో గ్రామ పంచాయతీ నిధుల నుండి వైకుంఠధామం లో సర్పంచ్ మందడపు ఉపేంద్ర ఆధ్వర్యంలో మంచి నీటి బోరు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూూ ప్రజలకు ఇబ్బంది లేకుండాా  ప్రజల కోసం అవసరాలు బట్టి్ ఇలాంటి కార్యక్రమం చేయటంం ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా నీటి వసతి కల్పించిచేయటం ప్రజల నుండి గ్రామ సర్పంచినిి అభినందించారు ఈ కార్యక్రమంలో రాంబాబు , పంచాయతీ కార్యదర్శి, నల్లమల్ల శేఖర్, కొంగర కేశవరావు, సంపశాల రామకృష్ణ, నల్లమల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు