ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫ్రీజ్ అందజేత

Published: Friday June 25, 2021
బొల్లారం మున్సిపాల్ కార్యలయనికి ఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాటర్ ప్రిజ్ బహుకరించరు, బీజేపీ నాయకులు కేజేఆర్ ట్రస్ట్ ఫౌండర్ ఆనంద్ క్రిష్ణ రెడ్డి చేతుల మీదుగా మున్సిపల్ కమీషనర్ రాజేందర్ కుమార్ కు వాటర్ ఫ్రీజ్ ను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీధర్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు టీ.రవీందర్ రెడ్డి, నాయకులు లక్ష్మణ్ స్వామి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.