మున్సిపాలిటీ సిబ్బందికి మహాశివరాత్రి పండగ కునూతన వస్త్రం వితరణ
Published: Friday February 17, 2023
మధిర ఫిబ్రవరి 16 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు మున్సిపాలిటీ సిబ్బందికి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని మున్సిపల్ సిబ్బందికి నూతన వస్త్రాలు అందించి మహాశివరాత్రి పండుగ సందర్భంగా మున్సిపాలిటీ పారిశుద్ధ్య మహిళా కార్మికులకు నూతన వస్త్రాలను అందజేసిన భట్టివిక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందినివిక్రమార్క ఈసందర్భంగా మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు ది కీలక పాత్ర అని ప్రజలు ఆరోగ్యం తో జీవించడానికి వీరి సేవలు వెలకట్టలేనివి అని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
Share this on your social network: